తెలుగు పాట మూగ పొయింది.
ముళ్ళపూడి రమణ గారు వెళ్ళి పోయారని తెలియగానె చెప్పరాని దుఖం
ఆవరించింది. సాహితీ స్నేహితుల జంట విడిపొయినందుకు విధాత పై
కోపం వచ్చింది. తెలుగు లోని తీపిదనాన్ని ,హాస్యాన్ని ఇంతగా పంచిపెట్టిన
సాహితీ క్రుషీవలులు మనకింక ఎవరు దొరుకుతారు? జంధ్యాల వారు వెళ్లిపోయారు.
తలుగులొ నవ్వించె ధీరులెవరు? అనిపిస్తొంది. రమణ గారి కుటుంబానికి
మా సానిభూతిని తెల్పుకొంటున్నాము. సఖుడు దూర మైనాడని కలత పడి
నిస్ప్రుహ చెందకుండా ఆయన గీతల లోనే రమణగారి రాతలు గూడా
దర్సింప చెయాలని శ్రీ బాపు గారిని కోరుతూ
సురుచి
Sunday, February 27, 2011
Posted by
జ్ఞాన ప్రసూన
at
Sunday, February 27, 2011
0
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Tuesday, February 22, 2011
మలి వయసులో మేలి మలుపు
Posted by
జ్ఞాన ప్రసూన
at
Tuesday, February 22, 2011
15
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
అరుదైన గౌరవం
Subscribe to:
Posts (Atom)
