తృతీయాధ్యాయము
ఇంకొక కథ చెపుతాను విను రమానాథా
పూర్వం ఉల్కాముఖు డనే రాజుకలడు ''
నిత్య సత్య వ్రతుడతాడు
ఇంద్రియములను జయించిన వాడు ''
ఎరోజూ దేవాలయమునకు పోవుట మరువడు ''
దానములిచ్చుట తృప్తి అతనికి ''
రాజు భార్య అతి సౌందర్య వతి ''
మంచి గుణము కలది ఉత్తము రాలు ''
భద్రశిలా నది కలదచట ''
ఆతీరమున కూర్చుని ''
సత్యమూర్తి వ్రతం సలిపిరి వారు ''
ఉల్కాముఖుడు భార్యా కలసి ''
వైభవంగా పూజ చేసినారు ''
డొకడు ''
వర్తకమునకు పోవుచుండె ''
పడవ నిండా ధనముండే ''
దారిలో ఆగి వ్రతము చూడ వచ్చే ''
ఏమివ్రతము చేయు చుంటివి మహారాజా ''
వ్రత విధాన మేమి వివరం చెప్పు ''
వినవలె నని కోరిక గలిగె ''
చెప్పి పుణ్యం కట్టుకోవయ్య ''
పుత్ర సంతానంకోరకు ''
మేము ఈవ్రతము చేయు చున్నాము ''
వ్రత విధాన మిదియని ''
సవిస్తరముగా చెప్పే నతడు ''
నాకును సంతానం లీడు మహారాజా ''
నీను ఈవ్రతం చీసి సంతతిని పొండుడును ''
అని వర్తకమునకై వెడలె నతడు ''
పడవ లోని సరుకంతా అమ్మే ''
తన నగరం చేరి ఇంటికి వెళ్లి ''
భార్య లీలావతికి ఈవ్రతం సంగతీ వివరించి ''
మనకు సంతానం కలిగిందంటే ఓ లలనా
మనము తప్పక సత్యనారాయణ వ్రతం చేద్దాం ''
భర్తా చేసిన ప్రటిజ్న విని లీలావతి ''
మనసు ఆనందంతో మునకలు వేసే ''
కొద్ది దినములకు సత్యమూర్తి దయ వలన ''
లీలావతి గర్భవతి యయ్యె ''
నవమాసముములు మోసి మురిసి పోయి ''
పదియవ మాసమున కుమార్తెను గానే ''
కళావతి యని నామకరణం చేసిరి''
అర చేతులలో పెంచిరి పిల్లను ''
శుక్ల పక్ష చంద్రుని వలెను ''
లలన దిన దిన ప్రవర్ధ మాన మయ్యె ''
ఒకనాడు లీలావతి భర్తతో ''
మనకు సంతానం కలిగిందంటే ''
సత్యనారాయనవ్రతం చేస్తానంటిరి ''
సత్యమూర్తి అనుగ్రహంతో ''
ఆడపిల్ల నట్టింట తిరుగు చుండే ''
చేసిన ప్రతిజ్ణ మరచి పోవుట ''
అన్నిటి కంటే మహాపాపం ''
ఇప్పటి వరకు వ్రతము మనము ''
చేయకుండుటకు కారణమేమి ''
భార్య మాట విని భర్త చిరు నవ్వుతో
తొందర ఎమోచ్చిందోయే వ్రతానికి ''
అమ్మాయి పెళ్లి అప్పుడు తప్పక చేద్దాం ''
అనిచెప్పి వర్తకమునకు పోయే
కలావతికి యుక్త వయస్సు వచ్చి నంతనే ''
వివాహం చేయాలని నిశ్చయించి వర్తకుడు ''
యోగ్యమైన వరుని చూడ దూతల నమ్పే ''
కాంచన నగరము లోన ఐ ఒక వైశ్య కుమారుని ''
అంద చందాల్ గుణ గణా లెంచి అతన్ని ''
నిశ్చయించి వెంట తీసుకొని వచ్చే నతను ''
పెండ్లి కొడుకును చూసి సాధువు సంతసించి ''
తనకుమార్తే నిచ్చి వైభవంగా పెళ్లి చేసి ''
అతి సంతోషమున మునిగి
ఆ వైశ్యుడు వ్రతము సంగతే మరచే ''
అతని మరపు చూసి సత్యమూర్తి దీవుడు ''
అతి క్రుద్దు డు అయినాడయ్య ''
కొంత కాలము గడిచిన వెనుక ''
అ ల్లునితో చంద్ర కేతు మహానగరమునకు ''
వ్యాపారంకోసం వెళ్ళే నతడు ''
వ్రతము చేసెదనని మ్రొక్కి ''
ఇంట కాలకుచేయకున్డుతచే '
సత్యనారాయణ స్వామికి కోపం వచ్చెఇ '
ఇతనికి దారుణమైన ఖటిన మైన d;ఉఖంకలిగి ''
అని వైస్యుని సపించే సత్యనారాయణ స్వామి ''
అప్పుడే కొందరు దొంగలు ''
రాజుగారి ధనాగారములోన ''
ధనము నపః రించి నారు ''
వారు సాదువున్న చోటికి వచ్చిరి ''
దొంగతనం కనిపెట్టి రాజ భటులు ''
దొంగల వెంట పరుగేట్టిరి ''
తమ వెనుక రాజభాతుల చూసి ''
దొంగలు భయ భ్రాన్తులినారు ''
ధనము తమ వద్ద వుంటే ''
చావుతప్పదని వారు ''
ఆధానము వర్తకుల వద్ద పెట్టి పారిపోయిరి ''
రాజ భటులు వచ్చి వెతికి ''
ధనము వైశ్యుల వద్ద నుండుట చూసి ''
వీరే ''
మామా ,అల్లుల్లని తాళ్ళతో బంధించిరి ''
No comments:
Post a Comment